Skip to main content

Donate

youtube videos youtube videos a cash kart a cash kart acash kart acash kart a cashkart a cashkart Om laxmi matha neve kalavu... Welcome To arecblog.blogspot.com Network This Blog is made for affiliate marketing and YouTube videos . Affiliate Marketing :is a referring companies products...when you buy the products by given links ,the companies website will open and when you make a purchase we get commission... Our blog has multiple services: search engine,YouTube,affiliate marketing,google ads Youtube Link: our blog a cash kart. com our YT traditionalone our YT traditional-video Standard Charges Apply Scan or Download QR and pay per month : 1,500/- Rs - 20 USD These charges for making more and more videos.. try to Donate to improve website and post more videos... invest.... .. you will become a and channels sponsore This charges for  arecblog network websites click the below links and get purchase yo...

E-Waste: ఈ-వ్యర్థాల నియంత్రణ దిశగా భారత్‌ అడుగులు - Eenadu

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల నియంత్రణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో అమ్ముడయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు ఒకే విధమైన ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చేందుకు కంపెనీలు అంగీకారం తెలిపాయి. ఇది ఈ-వ్యర్థాల నియంత్రణ దిశగా భారత్‌ అడుగులు వేస్తుందనేందుకు నిదర్శనం. 

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాంకేతికతలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా సరికొత్త ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌వాచ్‌, ఇయర్‌ఫోన్స్‌, స్మార్ట్‌ స్పీకర్స్‌, కంప్యూటర్లు, గేమింగ్ డివైజ్‌లు.. ఇలా ఎన్నో ఉత్పత్తులు ఈ జాబితాలో ఉన్నాయి. మరి, పాత ఉత్పత్తులను ఏం చేస్తున్నారనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఈ పరిస్థితిపై భారత్‌ సహా ఇతర ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉదాహరణకు మీ వద్ద స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్, స్మార్ట్‌వాచ్‌ ఉన్నాయి. వీటి మూడింటికి వేర్వేరు ఛార్జర్లు ఉంటాయి. వీటి స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేస్తే, పాత డివైజ్‌ల ఛార్జింగ్‌ కేబుల్, అడాప్టర్‌ ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు (ఈ-వేస్ట్‌)గా మారిపోయినట్లే. దాంతోపాటు పాత ఫోన్‌, ట్యాబ్‌ను ఎలా? ఎక్కడ? పారేస్తారనేది కూడా ఆందోళనకరం.  
తాజా నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు  50 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పోగవుతుండగా, భారత్‌లో రెండు మిలియన్‌ టన్నులు ఉన్నట్లు సమాచారం. వీటిలో అధికంగా మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లతోపాటు వాటి యాక్ససరీలు ఉంటున్నాయట. అందుకే భారత్‌ సహా యూరోపియన్‌ యూనియన్‌, ఫోన్‌, కంప్యూటర్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు ఒకేరకమైన ఛార్జింగ్ పోర్ట్‌ను అమర్చాలని కంపెనీలకు సూచించాయి.  ఈ క్రమంలో  భారత వినియోగదారుల మంత్రిత్వ శాఖ కొద్దిరోజుల క్రితం ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఇందులో స్మార్ట్‌ఫోన్‌తోపాటు ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులకు ఒకే విధమైన ఛార్జర్‌ ఇచ్చేందుకు కంపెనీలు అంగీకరించినట్లు సమాచారం. దీనిని దశల వారీగా అమలుచేయనున్నారు.
ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల నియంత్రణలో భాగంగా యాపిల్‌ భవిష్యత్తులో విడుదల చేయబోయే ఉత్పత్తులకు, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే యూఎస్‌బీ టైప్‌-సీ ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఛార్జింగ్‌ కోసం యాపిల్ లైటెనింగ్‌ పోర్ట్‌ను ఇస్తోంది. వచ్చే ఏడాది విడుదల చేయబోయే ఫోన్‌లలో యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌ను ఇవ్వనుందట. పర్యావరణ పరిరక్షణ కోసం యాపిల్, శాంసంగ్‌ వంటి కంపెనీలు కొత్త ఫోన్‌తో పాటు ఛార్జింగ్ అడాప్టర్‌ ఇవ్వడంలేదు. తాజాగా, వన్‌ప్లస్‌, ఒప్పో కంపెనీలు సైతం ఫోన్‌ బాక్స్‌లో ఛార్జింగ్ అడాప్టర్లు ఇవ్వకూడదని నిర్ణయించాయి. యూజర్లు తమ పాత ఫోన్లకు ఉండే అడాప్టర్లతోనే కొత్త ఫోన్‌లను ఛార్జ్‌ చేసుకోమని సూచిస్తున్నాయి. 
గతేడాది గ్లాస్గోలో జరిగిన జి20 దేశాల సదస్సులో ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల కారణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. 2030 నాటికి భారత్‌ 50 శాతం ఈ-వేస్ట్‌, ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించుకుంటుందని ప్రకటించారు. తాజాగా బాలిలో జరిగిన జి20 సదస్సులో  ప్రధాని మోదీ మరోసారి ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రానిక్‌ కంపెనీలు సైతం  ఒకే రకమైన ఛార్జర్‌ ఇచ్చే విషయంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మరోవైపు భారత్‌లో అమ్ముడయ్యే ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులకు ఒకే విధమైన ఛార్జింగ్‌ పోర్ట్‌ను ఇచ్చేందుకు కంపెనీలు అంగీకరించడం, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను తగ్గించుకునే దిశగా భారత్‌ అడుగులు వేస్తుందనేందుకు నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For Editorial Feedback eMail:
infonet@eenadu.net
For Marketing enquiries Contact :
040 – 23318181
eMail: marketing@eenadu.in
© 1999 – 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents
or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics.

source

Popular posts from this blog

Donate

youtube videos youtube videos a cash kart a cash kart acash kart acash kart a cashkart a cashkart Om laxmi matha neve kalavu... Welcome To arecblog.blogspot.com Network This Blog is made for affiliate marketing and YouTube videos . Affiliate Marketing :is a referring companies products...when you buy the products by given links ,the companies website will open and when you make a purchase we get commission... Our blog has multiple services: search engine,YouTube,affiliate marketing,google ads Youtube Link: our blog a cash kart. com our YT traditionalone our YT traditional-video Standard Charges Apply Scan or Download QR and pay per month : 1,500/- Rs - 20 USD These charges for making more and more videos.. try to Donate to improve website and post more videos... invest.... .. you will become a and channels sponsore This charges for  arecblog network websites click the below links and get purchase yo...

Jio Glasses: జియో నుంచి మరో అద్భుత ఆవిష్కరణ.. మార్కెట్లోకి రానున్న స్మార్ట్‌ గ్లాసెస్‌.. - TV9 Telugu

Narender Vaitla | Updated on: Nov 06, 2023 | 9:42 PM రిలయన్స్‌ సంస్థ నుంచి స్మార్ట్ గ్లాసెస్‌ లాంచ్‌ చేయనున్నారు. 2023 ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈవెంట్‌లో ఈ స్మార్ట్‌ గ్లాసెస్‌ను పరిచయం చేశారు. మెటాలిక్‌ ఫ్‌రేమ్‌తో రెండు లెన్స్‌లను ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను యూఎస్‌బీ కేబుల్‌ సహాయంతో స్మార్ట్ ఫోన్‌కి కనెక్ట్ చేసుకొని, డేటాను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. అయితే వైర్‌లెస్‌ కనెక్టివటీకి కూడా సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ సహాయంతో స్మార్ట్ ఫోన్‌ను, స్మార్ట్ గ్లాసెస్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతో స్మార్ట్‌ ఫోన్‌ను ఉపయోగించి జియో గ్లాసెస్‌ను కంట్రోల్‌ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ గ్లాసెస్‌ కేవలం 75 గ్రాముల బరువు ఉండడం విశేషం. ఈ స్మార్ట్ గ్లాస్‌ 100 ఇంచెస్‌ వర్చువల్‌ డిస్‌ప్లేగా పనిచేస్తుంది. కళ్లముందే గాలితో తేలియాడే స్క్రీన్‌ను చూస్తున్న అనుభూతిని పొందొచ్చు. ఆడియో కోసం రెండు వైపులా స్పీకర్లు, మైక్రోఫోన్‌ను అందించారు. దీంతో వాయిస్‌ కాల్స్‌ను కూడా గ్లాసెస్‌తో మాట్లాడుకోవచ్చు. ఇక బ్రైట్‌నెస్‌ని అడ్జస్ట్‌ చేయడానికి ట్రాక్‌ప్యాడ్ కంట్రోల్స్ ఇందులో అందించారు. గ్లాసెస్‌లో 4000 ఎమ్‌ఏ...

Israel Technology: గాలి నుంచి తాగునీటి తయారీ.. ప్రపంచాన్ని మరిపించిన ఇజ్రాయెల్ టెక్నాలజీ - TV9 Telugu

Sanjay Kasula | Updated on: Oct 11, 2023 | 10:07 AM పాలస్తీనా ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హమాస్‌తో యుద్ధం చేస్తోంది ఇజ్రాయెల్. పాలస్తీనా  ఉగ్రవాద సంస్థ అయినా లేదా యూదు రాజ్యమైనా.. ఏ ఒక్కటీ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేవు. ఇజ్రాయెల్, పాలస్తీనా గురించి చర్చ జరుగుతున్నప్పుడు.. ఐరన్ డోమ్ ఖచ్చితంగా ప్రస్తావించబడుతుంది. ఇజ్రాయెల్ భద్రతకు ఐరన్ డోమ్ చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఇది ఇజ్రాయెల్  వైమానిక రక్షణ వ్యవస్థ.. ఇది శత్రువుల క్షిపణులను ఆకాశంలోనే కాల్చివేస్తుంది. ఈ దేశం సైనిక ఆధారిత సాంకేతికతకు మాత్రమే కాకుండా ఇతర సాంకేతికతలకు కూడా ప్రసిద్ధి చెందింది. ప్రపంచం ఎప్పటికీ మరచిపోలేని 5 ఇజ్రాయెల్ సాంకేతికతలను ఈ రోజు మేము మీ కోసం తీసుకువచ్చాము. ఇజ్రాయెల్ జనాభా దాదాపు 97 లక్షలు. విస్తీర్ణం పరంగా కూడా ఈ దేశం చాలా చిన్నది. అయితే తన కఠోర శ్రమతో ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. నేడు ఇది ప్రపంచంలోని సురక్షితమైన దేశాలలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. అయితే, హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్‌కు ఇది కష్టకాలంగా చెప్పవచ్చు. ఈ సమయంలో ఇజ్రాయెల్ ప్రపంచ దేశాలకు తమ టెక్నాలజీని పంచింది. అందిరికి తాము...